(1 / 5)
కామెడీ ఎంటర్టైనర్ ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. నేడే (అక్టోబర్ 27) ఈ చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
(Twitter)(2 / 5)
‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఆ ప్లాట్ఫామ్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు.
(3 / 5)
ఛాంగురే బంగారురాజా సినిమాలో కార్తీక్ రత్నం, గోల్డీ నిన్సీ హీరోహీరోయిన్లుగా నటించారు. రవిబాబు, సునీల్, అజయ్, వాసు ఇంటూరి కీలకపాత్రలు పోషించారు.
(4 / 5)
ఆర్టీ టీమ్ వర్క్ బ్యానర్పై మాస్ మహారాజ రవితేజ.. ఛాంగురే బంగారురాజా సినిమాను నిర్మించారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది. ఈ సినిమాకు సతీశ్ వర్మ దర్శకత్వం వహించారు.
(5 / 5)
సెప్టెంబర్ 15వ తేదీన ఛాంగురే బంగారురాజా సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది.
ఇతర గ్యాలరీలు