NTR visiting temples with Rishabh Shetty| కేశవనాథేశ్వరాలయంలో రిషబ్ శెట్టి, తారక్-junior ntr took his mother along with his wife on tour in karnataka ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ntr Visiting Temples With Rishabh Shetty| కేశవనాథేశ్వరాలయంలో రిషబ్ శెట్టి, తారక్

NTR visiting temples with Rishabh Shetty| కేశవనాథేశ్వరాలయంలో రిషబ్ శెట్టి, తారక్

Published Sep 02, 2024 01:49 PM IST Muvva Krishnama Naidu
Published Sep 02, 2024 01:49 PM IST

  • కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను జూనియర్ NTR దర్శిస్తున్నారు. తన తల్లితో పాటు భార్యను ఈ టూర్ లో తీసుకెళ్లారు. దగ్గర ఉండి ఆలయాల దర్శనం చేయిస్తున్నారు కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి. వీరితోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన భార్య లిఖిత ఉన్నారు. కెరడి కేశవనాథేశ్వరాలయంలో వీరంతా దర్శనం చేసుకున్న వీడియోను రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

More