విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' చివరి విడత రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు..! 23న సీట్ల కేటాయింపు
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు జూన్ 19వ తేదీతో పూర్తవుతుంది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి… జూన్ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది.
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ, ఇదే ఫైనల్ ఛాన్స్..!
'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...!
విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు...! ఈనెల 13న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు
డిగ్రీ ప్రవేశాల అప్డేట్స్ - 'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా