సూదూర ప్రయాణికుల కోసం రైల్వే కొత్త సర్వీస్.. చర్లపల్లి-రక్సౌల్ ఎక్స్ప్రెస్ తిరుపతి వరకు పొడిగింపు
దక్షిణ మధ్య రైల్వే(SCR) సెప్టెంబర్ చివరి నుండి చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ఎక్స్ప్రెస్ను తిరుపతి వరకు పొడిగించింది. ఇది యాత్రికులు, సుదూర ప్రయాణికులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.
నడికుడి - శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్.. నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక!
Kumbh Mela Trains : కుంభ మేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, మరో ఎనిమిది ప్రత్యేక రైళ్లు ప్రకటన
AP Trains Information: ప్రయాణికులకు అలర్ట్ - నాలుగు రైళ్లు రద్దు, వందే భారత్ ఎక్స్ప్రెస్ సహా 10 రైళ్లు రీషెడ్యూల్
SCR Sabarimala Special Trains :శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు