రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మోదీతోనే అవుతుందా? భారత్లో పర్యటించనున్న పుతిన్, జెలెన్స్కీ!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ తీసుకున్నప్పటీకీ ఇంకా యుద్ధంపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఆ ఇరు దేశాల అధినేతలు భారత్ పర్యటనకు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ట్రంప్ సుంకాల వివాదం మధ్య రష్యన్ కంపెనీలకు జైశంకర్ ప్రత్యేక ఆహ్వానం!
“రెండు వారాల్లో..” జెలెన్స్కీతో భేటీ అనంతరం రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పుతిన్తో భేటీ సందర్భంగా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్.. భారత్ మీద టారిఫ్పై వెనక్కు తగ్గుతారా?
ఎలాంటి ఒప్పందం కుదరలేదు.. కేవలం చర్చలతోనే ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ!