యోగినీ ఏకాదశి నాడు మహా విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పద్మ పురాణం ప్రకారం, ఈరోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసం చేసి మహా విష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ 5 వస్తువులను దానం చేస్తే మంచిది.