andhra-pradesh-assembly-elections-2024 News, andhra-pradesh-assembly-elections-2024 News in telugu, andhra-pradesh-assembly-elections-2024 న్యూస్ ఇన్ తెలుగు, andhra-pradesh-assembly-elections-2024 తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  andhra pradesh assembly elections 2024

Latest andhra pradesh assembly elections 2024 Photos

<p>కడపలో ఓటర్లకు అభివాదం చేస్తున్న సిఎం జగన్</p>

AP Polling In Pics: ఏపీలో ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు, లోకేష్‌, పవన్ కళ్యాణ్

Monday, May 13, 2024

<p>హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సినీ నటుడు ఎన్టీఆర్ దంపతులు</p>

AP TS Polling Pics: ఏపీ, తెలంగాణల్లో మొదలైన పోలింగ్, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

Monday, May 13, 2024

<p>ముందుగా.. PRS INDIA అని గూగుల్​లో సెర్చ్​ చేయండి. వెబ్​సైట్​ మీద క్లిక్​ చేయండి. పైన కనిపించే 'Find my MP' &nbsp;ఆప్షన్​లో.. మీ ఎంపీ పేరును ఎంటర్​ చేయండి.</p>

మీ ఎమ్మెల్యే- ఎంపీ ప్రోగ్రెస్​ రిపోర్ట్​ని ఇలా చెక్​ చేసి ఓటు వేయండి..

Sunday, May 12, 2024

<p>చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసం వద్దకు చేరుకున్న పిఠాపురం ప్రజలకు, జనసైనికులు, అభిమానులకు రామ్ చరణ్, పవన్ కల్యాణ్ అభివాదం చేశారు.&nbsp;</p>

Ram Charan At Pithapuram : బాబాయ్ కోసం అబ్బాయ్, పిఠాపురంలో పవన్ ను కలిసిన రామ్ చరణ్!

Saturday, May 11, 2024

<p>చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని జగన్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా..? అని ప్రశ్నించారు.&nbsp;</p>

YS Jagan in Kadapa : చంద్రబాబు గెలుపు కోసమే కాంగ్రెస్ రంగ ప్రవేశం - కడపలో జగన్ కీలక వ్యాఖ్యలు

Saturday, May 11, 2024

<p>ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు. &nbsp;</p>

PM Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో, తరలివచ్చిన అశేష ప్రజానీకం

Wednesday, May 8, 2024

<p>పవన్‌ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి, జనసేనలో ముద్రగడ కుమార్తెను చేర్చుకోడానికి పవన్ నిరాకరించారు. ముద్రగడను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఆమెకు సర్దిచెప్పారు.&nbsp;</p>

Mudragada Daughter: పవన్‌తో ముద్రగడ కుమార్తె క్రాంతి భేటీ,పార్టీలో చేరేందుకు రెడీ, తండ్రి కూతుళ్లను విడదీయనన్న జనసేనాని

Monday, May 6, 2024

<p>హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారని సీఈవో వెల్లడించారు.</p>

Vote From Home : ఏపీ ఎన్నికలు - రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'హోం ఓటింగ్ '

Thursday, May 2, 2024

<p>మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు &nbsp;అద్భుతాలు సృష్టిస్తారని, &nbsp;ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు &nbsp;భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.</p>

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

<p>తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.</p>

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 25, 2024

<p>జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు.&nbsp;</p>

Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Tuesday, April 23, 2024

<p>జాతీయ జెండా చేతబూని ర్యాలీగా వెళుతున్న పవన్ కళ్యాణ్‌</p>

Pawan Kalyan Nomination: పిఠాపురంలో నామినేషన్ వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

Tuesday, April 23, 2024

<p>పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ ...తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడినట్లు జనసేన ప్రకటించింది. &nbsp; తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తామని జనసేన ప్రకటించింది. &nbsp; &nbsp;</p>

Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Monday, April 22, 2024

<p>నిర్ణీత సమయంలోనే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ పత్రాలను అందజేసే దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.</p>

AP SSC Mark Memos 2024 : ఆ తేదీ నుంచే ఏపీ టెన్త్ 'షార్ట్ మెమోలు' - విద్యాశాఖ కీలక ప్రకటన

Monday, April 22, 2024

<p>ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.</p>

AP SSC Supplementary Exams 2024 : విద్యార్థులకు అలర్ట్... మే 24 నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, వివరాలివే

Monday, April 22, 2024

<p>పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని కోరారు. &nbsp;కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దని కోరారు. పూలు జల్లినప్పుడు పవన్ కల్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు, అభిమానులను విజ్ఞప్తి చేశారు.&nbsp;</p>

Pawan Kalyan : పవన్ కు తరచూ జ్వరం, కారణమేంటో చెప్పిన జనసేన-గజమాలలు, కరచాలనాలు వద్దని విజ్ఞప్తి

Saturday, April 20, 2024

<p>భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్ట్ కూడా ఓటు వేయడానికి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.</p>

Lok Sabha Election 2024: ఓటర్ ఐడీ లేకపోయినా ఓటేయొచ్చు.. ఈ డాక్యుమెంట్స్ లో ఏది ఉన్నా చాలు, ఓటు వేయవచ్చు..

Thursday, April 18, 2024

<p>మోసాలు, పొత్తులను నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. నాపై ఎక్కుపెట్టిన బాణాలన్నీ సంక్షేమ పథకాలకు తగులుతాయన్నారు.&nbsp;</p>

CM Jagan Satires : రొయ్యకు మీసం చంద్రబాబుకు మోసం, నాలుగేళ్లకొకసారి భార్యలను మారుస్తున్న పవన్-సీఎం జగన్ సెటైర్లు

Tuesday, April 16, 2024

<p>సీఎం జగన్ (Attck on CM Jagan)పై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడి చేసి సంగతి తెలిసిందే. వైద్యుల సూచనలతో ఒక రోజు విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్...ఇవాళ తిరిగి బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) ప్రారంభించారు. కృష్ణా జిల్లా కేసరాపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. రాళ్ల దాడితో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. &nbsp;</p>

CM Jagan Bus Yatra : గాయంతోనే జనంలోకి జగన్, దాడులు మనల్ని ఆపలేవంటూ కామెంట్స్

Monday, April 15, 2024

<p>ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచారం మొదలుపెట్టాయి. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రజాగళం సభ నిర్వహించాయి. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొ్న్నారు.&nbsp;</p>

Chandrababu Pawan Campaign : ప్రజాగళానికి వారాహి తోడైంది, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం- చంద్రబాబు

Wednesday, April 10, 2024