
రంగారెడ్డి జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసులోని కరణ్ సింగ్ అనే నిందితుడు… జడ్జిపై చెప్పు విసిరాడు. అత్యాచారం కేసులో పోక్సో కోర్టు… కరణ్ సింగ్ కి జీవితకాలం జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో కోపోద్రిక్తుడైన నిందితుడు చెప్పు విసిరినట్లు తెలిసింది. ఈ ఘటనపై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.