తెలుగు న్యూస్ / ఫోటో /
Edupayala Temple : ఏడుపాయలలో మహా శివరాత్రి శోభ - భారీగా తరలివచ్చిన భక్తులు
- Shivratri Celebrations at Edupayala Temple 2024 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దుర్గమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
- Shivratri Celebrations at Edupayala Temple 2024 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయంలో మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దుర్గమ్మ దేవాలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
(2 / 9)
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు రాష్ట్రము నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.
ఇతర గ్యాలరీలు