(1 / 9)
శివరాత్రి సందర్భంగా భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటుచేసిన శివయ్య విగ్రహం.
(2 / 9)
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఏడుపాయల జాతర ఉత్సవాలకు రాష్ట్రము నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు.
(3 / 9)
మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.
(4 / 9)
వన దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల దేవాలయం.
(5 / 9)
బోనాలు,నృత్యాలతో ఊరేగింపుగా వెళ్తున్న అమ్మవారు.
(6 / 9)
విద్యుత్ కాంతులతో ఏడుపాయల వనదుర్గమ్మ దేవాలయం.
(7 / 9)
శివరాత్రి జాగరణ కోసం వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు.
(8 / 9)
శివరాత్రి జాగరణ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు…
(9 / 9)
నిండుకుండలా ఏడుపాయల జలాశయం.
ఇతర గ్యాలరీలు