(1 / 6)
రామప్రతిష్ట వేడుకల కోసం చిరంజీవి, రామ్చరణ్ అయోధ్య చేరుకున్నారు. చిరంజీవి వెంట ఆయన సతీమణి సురేఖ కూడా ఆయోధ్య వెళ్లింది.
(2 / 6)
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనయుడు అభిషేక్బచ్చన్తో కలిసి అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు.
(3 / 6)
రామాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ నాయకానాయికలు ట్రెడిషనల్ డ్రెస్లలో కనిపించారు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(4 / 6)
రాముడి ప్రతిష్ట వేడుకల కోసం కంగనా రనౌత్ కూడా అయోధ్యకు చేరుకున్నది.
(5 / 6)
అయోధ్య బాలరామప్రతిష్ట వేడుకలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్
(6 / 6)
అయోధ్య లో రజనీకాంత్.
ఇతర గ్యాలరీలు