BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!-byd unveils first electric suv atto3 for indian market ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Byd Unveils First Electric Suv Atto3 For Indian Market

BYD Atto3 EV | కేవలం 7 సెకన్లలో 100 కిమీ వేగం.. 480 కిమీ రేంజ్ దీని సొంతం!

Oct 11, 2022, 04:18 PM IST HT Auto Desk
Oct 11, 2022, 04:18 PM , IST

  • BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) అనే చైనీస్ వాహన తయారీ సంస్థ, తాజాగా తమ బ్రాండ్ నుంచి BYD Atto3 అనే ఎలక్ట్రిక్ SUVని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఒక ఫుల్ ఛార్జ్ మీద సుమారు 480 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ కార్ లుక్, ఫీచర్స్ చూడండి.

BYD ఇండియా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'అట్టో3' కారుని ఆవిష్కరించింది. రూ. 50,000 టోకెన్ ధర చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. మొదటి 500 యూనిట్ల డెలివరీలు జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి.

(1 / 9)

BYD ఇండియా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'అట్టో3' కారుని ఆవిష్కరించింది. రూ. 50,000 టోకెన్ ధర చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. మొదటి 500 యూనిట్ల డెలివరీలు జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి.

BYD Atto3 EV డ్రాగన్ ఫేస్ డిజైన్‌తో ఏరోడైనమిక్ ప్రొఫైల్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ ఫేస్ క్రిస్టల్ LED కాంబినేషన్ హెడ్‌లైట్‌లతో వస్తుంది.

(2 / 9)

BYD Atto3 EV డ్రాగన్ ఫేస్ డిజైన్‌తో ఏరోడైనమిక్ ప్రొఫైల్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ ఫేస్ క్రిస్టల్ LED కాంబినేషన్ హెడ్‌లైట్‌లతో వస్తుంది.

BYD Atto3 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.

(3 / 9)

BYD Atto3 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.

Atto3 ఎలక్ట్రిక్ SUV వెనుక భాగం సింగిల్ స్ట్రిప్ LED టైల్‌లైట్‌తో ఉంది.

(4 / 9)

Atto3 ఎలక్ట్రిక్ SUV వెనుక భాగం సింగిల్ స్ట్రిప్ LED టైల్‌లైట్‌తో ఉంది.

BYD Atto3 ఎలక్ట్రిక్ SUV యొక్క క్యాబిన్‌లో డ్యాష్ బోర్డుకు 12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని 8-స్పీకర్ల సిస్టమ్‌కు కనెక్ట్ చేశారు. ఇంకా 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇది NFC కార్డ్ కీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రికల్ సీట్ సర్దుబాటు ఫీచర్‌లు ఉన్నాయి.

(5 / 9)

BYD Atto3 ఎలక్ట్రిక్ SUV యొక్క క్యాబిన్‌లో డ్యాష్ బోర్డుకు 12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిని 8-స్పీకర్ల సిస్టమ్‌కు కనెక్ట్ చేశారు. ఇంకా 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇది NFC కార్డ్ కీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రికల్ సీట్ సర్దుబాటు ఫీచర్‌లు ఉన్నాయి.

12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను బటన్‌ నొక్కడం ద్వారా తిప్పవచ్చు.

(6 / 9)

12.8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను బటన్‌ నొక్కడం ద్వారా తిప్పవచ్చు.

లగేజీ కోసం BYD Atto3 ఎలక్ట్రిక్ SUVలో గణనీయమైన బూట్ స్పేస్ ఉంది.

(7 / 9)

లగేజీ కోసం BYD Atto3 ఎలక్ట్రిక్ SUVలో గణనీయమైన బూట్ స్పేస్ ఉంది.

BYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

(8 / 9)

BYD Atto3 EVలోని ఎలక్ట్రిక్ మోటార్ 200 hp శక్తిని, 310 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కార్ కేవలం 7.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఎకో, స్పోర్ట్ , నార్మల్ అనే మూడు మోడ్‌లను అందిస్తున్నారు. ఈ కార్ ధర సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

సంబంధిత కథనం

జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది. ఫలితంగా అనేక రాశుల వారి జాతకుల జీవితంపై ప్రభావం చూపుతారు. అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలను సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్ ఈసారి మీన రాశిలో ఏర్పడబోతోంది.ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి రెండు మ్యాచ్‍ల్లో ఓడింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఈ సీజన్‍లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍ను చేయడంపైనా రచ్చ సాగుతోంది. కాగా, భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. గాయం వల్ల అందుబాటులో లేకపోవడం కూడా ఆ జట్టుకు ప్రతికూలంగా ఉంది. బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.ఈ కొత్త డిజిటల్ కార్డులను దాదాపు 4 కోట్ల మందికి ఇచ్చే అవకాశం ఉందని గతంలో  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలకు హాజరవుతారు, ఇక్కడ ప్రార్థనలు, కీర్తనలు, పఠనాలు వంటివి చేస్తారు.  ఇవన్నీ యేసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని ప్రస్తావించేలా ఉంటాయి. ఈ రోజును పురస్కరించుకుని అనేక చర్చిలలో పవిత్రమైన ప్రార్థనలు, ఊరేగింపులు జరుగుతాయి.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు