(1 / 8)
మహాత్మాగాంధీ చిరునవ్వుతో ఉన్న చిత్రం భారతీయ కరెన్సీ నోట్లపై కనిపిస్తాయి. గాంధీజీ చిత్రపటానికి ముందు భారతీయ నోట్లపై అశోక స్తంభం ఉండేది.
(2 / 8)
(3 / 8)
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటన్ రాజు జార్జ్ బొమ్మ ఉన్న నాణేలు మాత్రమే దేశంలో మరో రెండేళ్ల పాటు చలామణిలో ఉన్నాయి.
(4 / 8)
1949 లో అశోక స్తంభం భారతీయ నోట్లపై ముద్రించారు, ఇది కింగ్ జార్జ్ చిత్రం స్థానంలో ముద్రించారు.
(5 / 8)
1969లో గాంధీజీ 100వ జయంతి సందర్భంగా తొలిసారిగా ఆయన చిత్రాన్ని వేయాలనుకున్నారు.
(6 / 8)
(7 / 8)
(8 / 8)
ఇతర గ్యాలరీలు