(1 / 7)
అసోంలోని కాజీరంగా నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 'ఎలిఫెంట్ రైడ్'ని ఆస్వాదించారు.
(X/@narendramodi)(4 / 7)
నేషనల్ పార్కును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రకృతి దృశ్యాలను బైనాక్యులర్ల సాయంతో వీక్షించారు.
(X/@narendramodi)(5 / 7)
''అడవులు, వన్యప్రాణులను ధైర్యంగా సంరక్షిస్తున్న మహిళా ఫారెస్ట్ గార్డుల బృందంతో సంభాషించాను. మన సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి అంకితభావం, ధైర్యం నిజంగా స్ఫూర్తిదాయకం." అని మోదీ చెప్పుకొచ్చారు.
(X/@narendramodi)(6 / 7)
నేషనల్ పార్కును సందర్శించాలని ప్రజలను ప్రోత్సహించారు మోదీ. “మీరందరూ కాజీరంగా నేషనల్ పార్క్ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమాన సౌందర్యాన్ని, అసోం ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అసోం మీ హృదయానికి కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు మోదీ.
(X/@narendramodi)ఇతర గ్యాలరీలు