(1 / 9)
13 రాష్ట్రాల్లోని 89 లోక్ సభ స్థానాలకు శుక్రవారం రెండో దశ పోలింగ్ జరుగనుండగా, కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు.
(PTI)(2 / 9)
కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 7, అసోంలో 5, బీహార్ లో 5, ఛత్తీస్ గఢ్ లో 3, పశ్చిమబెంగాల్ లో 3, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్ లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
(REUTERS)(3 / 9)
శుక్రవారం నాటి దశ తర్వాత కేరళ, రాజస్థాన్, త్రిపురలో పోలింగ్ ముగియనుంది.
(REUTERS)(4 / 9)
ఔటర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు.
(PTI)(5 / 9)
(6 / 9)
దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు గత శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 65.5 శాతం పోలింగ్ నమోదైంది.
(PTI)(7 / 9)
(8 / 9)
కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
(9 / 9)
ఇతర గ్యాలరీలు