Holding Your Urine : ఎక్కువసేపు మూత్రాన్ని ఆపేసుకుంటే.. ఈ తిప్పలు తప్పువు..-these side effects of holding your urine for long you should know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Side-effects Of Holding Your Urine For Long You Should Know

Holding Your Urine : ఎక్కువసేపు మూత్రాన్ని ఆపేసుకుంటే.. ఈ తిప్పలు తప్పువు..

Jul 12, 2022, 02:13 PM IST Geddam Vijaya Madhuri
Jul 12, 2022, 02:13 PM , IST

  • Side-Effects of Holding Your Urine : అసలే వర్షాకాలం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లలేక చాలామంది దానిని కంట్రోల్ చేసుకుంటారు. అలా కంట్రోల్ చేసుకుంటే.. తెలియకుండానే మీరు ప్లాబ్రమ్స్ కొని తెచ్చుకున్నట్లే.

మీరు ఏదైనా పని మీద వెళ్లినప్పుడు.. లేదా మరుగుదొడ్డి దగ్గర్లో లేనప్పుడు.. లేకుంటే వాష్ రూమ్ శుభ్రంగా లేనప్పుడు చాలా మంది మూత్రాన్ని ఆపేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ.. అది అలవాటుగా మారితే.. పెను ప్రమాదం తప్పదంటున్నారు వైద్య నిపుణులు. అయితే మూత్రాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేమిటో ఇప్పుడు చూద్దాం.

(1 / 7)

మీరు ఏదైనా పని మీద వెళ్లినప్పుడు.. లేదా మరుగుదొడ్డి దగ్గర్లో లేనప్పుడు.. లేకుంటే వాష్ రూమ్ శుభ్రంగా లేనప్పుడు చాలా మంది మూత్రాన్ని ఆపేసుకుంటారు. ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు కానీ.. అది అలవాటుగా మారితే.. పెను ప్రమాదం తప్పదంటున్నారు వైద్య నిపుణులు. అయితే మూత్రాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేమిటో ఇప్పుడు చూద్దాం.

ఇది మూత్రాశయ కండరాలను బలహీనపరుస్తుంది. మూత్రం సాధారణ ప్రవాహంలో సమస్యలు కలిగిస్తుంది. ఉదాహరణకు వయసు పెరిగినా కొన్నిసార్లు తెలియకుండానే మూత్రం పోవచ్చు.

(2 / 7)

ఇది మూత్రాశయ కండరాలను బలహీనపరుస్తుంది. మూత్రం సాధారణ ప్రవాహంలో సమస్యలు కలిగిస్తుంది. ఉదాహరణకు వయసు పెరిగినా కొన్నిసార్లు తెలియకుండానే మూత్రం పోవచ్చు.

మూత్రవిసర్జన సరైన టైంలో వెళ్లకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 

(3 / 7)

మూత్రవిసర్జన సరైన టైంలో వెళ్లకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 

ఎక్కువ సేపు మూత్రవిసర్జనకు వెళ్లకపోతే.. మూత్రనాళంలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఈ అలవాటును మార్చుకోకపోతే కిడ్నీలు పాడవుతాయి.

(4 / 7)

ఎక్కువ సేపు మూత్రవిసర్జనకు వెళ్లకపోతే.. మూత్రనాళంలో బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఈ అలవాటును మార్చుకోకపోతే కిడ్నీలు పాడవుతాయి.

మూత్రవిసర్జనను ఎక్కువ సేపు కంట్రోల్ చేసుకోవడం వల్ల మూత్రాశయం సాధారణ విస్తరణను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రాశయం విస్తరిస్తుంది. మరలా అది సాధారణ స్థితికి చేరుకోదు. ఇది భవిష్యత్తులో చాలా సమస్యలు కలిగిస్తుంది.

(5 / 7)

మూత్రవిసర్జనను ఎక్కువ సేపు కంట్రోల్ చేసుకోవడం వల్ల మూత్రాశయం సాధారణ విస్తరణను దెబ్బతీస్తుంది. ఫలితంగా మూత్రాశయం విస్తరిస్తుంది. మరలా అది సాధారణ స్థితికి చేరుకోదు. ఇది భవిష్యత్తులో చాలా సమస్యలు కలిగిస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. 

(6 / 7)

కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. 

సంబంధిత కథనం

సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.రేపు విధి ఎవరికి అండగా నిలుస్తుంది? ఎవరికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు