YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో 'ప్లీనరీ' జోష్‌ -ysrcp plenary 2022 meeting photo gallery ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ysrcp Plenary 2022 Meeting Photo Gallery

YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో 'ప్లీనరీ' జోష్‌

Jul 09, 2022, 10:25 PM IST HT Telugu Desk
Jul 09, 2022, 10:25 PM , IST

  • గుంటూరు జిల్లాలో నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు శనివారం ముగిశాయి.  రాష్ట్రవ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కీలక తీర్మానాలకు ఆమోదం పలుకుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇక పార్టీ అధినేత జగన్  ప్రసంగం సమావేశాల్లో హైలెట్ గా నిలిచింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ వేదికగా కూర్చున్నారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్… మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే… ప్రతిపక్ష టీడీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు.

(1 / 9)

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ విజయమ్మ వేదికగా కూర్చున్నారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా మాట్లాడిన జగన్… మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే… ప్రతిపక్ష టీడీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు.(HT)

ప్లీనరీ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత, సీఎం జగన్ కు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. నవరత్నాలతో కూడిన చిత్రపటాన్ని ఇచ్చారు.

(2 / 9)

ప్లీనరీ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత, సీఎం జగన్ కు ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. నవరత్నాలతో కూడిన చిత్రపటాన్ని ఇచ్చారు.(HT)

ముఖ్యమంత్రి జగన్ చేతికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దట్టీ కట్టారు. ఈ చిత్రంలో కర్నూలు నగర ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కూడా ఉన్నారు.

(3 / 9)

ముఖ్యమంత్రి జగన్ చేతికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా దట్టీ కట్టారు. ఈ చిత్రంలో కర్నూలు నగర ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కూడా ఉన్నారు.(HT)

ప్లీనరీకి హాజరైన కార్యకర్తలకు పార్టీ అధినేత, సీఎం జగన్ అభివాదం చేశారు. వైఎస్ విజయమ్మ కూడా అభివాదం తెలిపారు.

(4 / 9)

ప్లీనరీకి హాజరైన కార్యకర్తలకు పార్టీ అధినేత, సీఎం జగన్ అభివాదం చేశారు. వైఎస్ విజయమ్మ కూడా అభివాదం తెలిపారు.(HT)

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 175 సీట్లు సాధించాలని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇక సభలో  సీఎం జగన్ 2024 - 175/175 పేరుతో కూడిన ఫ్లెక్సీలు భారీగా దర్శనమిచ్చాయి. కార్యకర్తలు వాటిని ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

(5 / 9)

వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 175 సీట్లు సాధించాలని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇక సభలో  సీఎం జగన్ 2024 - 175/175 పేరుతో కూడిన ఫ్లెక్సీలు భారీగా దర్శనమిచ్చాయి. కార్యకర్తలు వాటిని ప్రదర్శిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.(HT)

ప్లీనరీలో నేతల ప్రసంగం కార్యకర్తల్లో జోష్ ని నింపింది. రెండో రోజు ప్లీనరీలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. నేతల స్పీచ్ కు ఫిదా అయిపోయిన కేడర్… జై జగన్ నినాదాలతో అదరగొట్టారు.

(6 / 9)

ప్లీనరీలో నేతల ప్రసంగం కార్యకర్తల్లో జోష్ ని నింపింది. రెండో రోజు ప్లీనరీలో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన వచ్చింది. నేతల స్పీచ్ కు ఫిదా అయిపోయిన కేడర్… జై జగన్ నినాదాలతో అదరగొట్టారు.(HT)

వైసీపీ ప్లీనరీ సందర్భంగా నాగార్జున వర్శిటీ పరిధిలోని రోడ్లన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. భారీగా వాహనాలు తరలిరావటంతో  రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

(7 / 9)

వైసీపీ ప్లీనరీ సందర్భంగా నాగార్జున వర్శిటీ పరిధిలోని రోడ్లన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి. భారీగా వాహనాలు తరలిరావటంతో  రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. (HT)

కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావటంతో రోడ్లపై రద్దీ క్లియర్ కావడానికి గంటల కొద్ది సమయం పట్టింది. ప్లీనరీ సమావేశాల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

(8 / 9)

కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావటంతో రోడ్లపై రద్దీ క్లియర్ కావడానికి గంటల కొద్ది సమయం పట్టింది. ప్లీనరీ సమావేశాల దృష్ట్యా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.(HT)

సంబంధిత కథనం

పొద్దుతిరుగుడు విత్తనాలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అనేక విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.పిసిఒఎస్ అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ సమస్య ఉంటే అండాశయాలు అధికంగా ఆండ్రోజెన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఆండ్రోజెన్ అనేది పురుష హార్మోన్. ఈ సమస్య వల్ల నెలసరి సరిగా రాకపోవడం,  మొటిమలు రావడం, ఊబకాయం, మూడ్ స్వింగ్‌లు  వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల పిసిఒఎస్ లక్షణాలను మరింత తీవ్రంగా మారుతాయి. సూర్యుడు ఏప్రిల్ 13న మేష రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే గురు గ్రహం మేషరాశిలో సంచరిస్తోంది. ఇప్పుడు గురు, సూర్యుడు కలిసి ఉన్నారు. ఈ కలయిక 12 సంవత్సరాలలో మొదటిసారి. ఈ కలయిక మే 1 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. ఏయే రాశుల వారు ఉన్నారో తెలుసుకుందాం..సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంచి స్కోరు చేసింది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.  TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది IRCTC 'టూరిజం. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.బ్యాంకాక్ లో గురువారం ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన 52 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు