In Pics | భద్రాచలం సీతారాముల.. కల్యాణ వైభోగమే..
- భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రాముడు మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
- భద్రాచలం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రాముడు మాంగళ్యధారణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
(3 / 9)
రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా వచ్చారు
(4 / 9)
స్వామి వారి కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
(5 / 9)
తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున.. రాములోరికి పట్టువస్త్రాలను.. ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు.
(6 / 9)
కొవిడ్ ప్రభావంతో రెండేళ్లు సాదాసీదాగా రాములోరి కల్యాణం జరిగింది. ఈసారి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు.
ఇతర గ్యాలరీలు