Jio 5G : ఆ నాలుగు నగరాల్లో 5G సేవలు ప్రారంభం.. యూజర్లకు ఫ్రీ యాక్సెస్!?
- జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్కమ్ ఆఫర్లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్వర్క్కి యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతానికి నాలుగు నగరాల్లోనే జియో తన 5G సేవలను ప్రారంభించింది.
- జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్కమ్ ఆఫర్లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్వర్క్కి యాక్సెస్ పొందుతారు. ప్రస్తుతానికి నాలుగు నగరాల్లోనే జియో తన 5G సేవలను ప్రారంభించింది.
(1 / 6)
రిలయన్స్ జియో ప్రస్తుతం 4 నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది. ఈ తొలి దశలో దిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిలలో 5G అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ Jio 5G వెల్కమ్ ఆఫర్ను కూడా ప్రారంభించింది. (HT_PRINT)
(2 / 6)
ఈ ఆఫర్లో వినియోగదారులు 1gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారు. అయితే ప్రస్తుతం జియో 5G బీటా ట్రయల్గా రన్ అవుతుంది. అంటే ఈ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికీ Jio 5G నెట్వర్క్ లభిస్తుందని కాదు.(Bloomberg)
(3 / 6)
జియో ప్రస్తుతానికి ఎలాంటి 5G ప్లాన్లను ప్రకటించలేదు. అంటే ఈ వెల్కమ్ ఆఫర్లో 5G కూడా ఉంటేనే Jio యూజర్లు ఉచిత 5G నెట్వర్క్కి యాక్సెస్ పొందుతారు.(Bloomberg)
(4 / 6)
2017లో 4G విషయానికొస్తే కానీ అధికారిక ప్లాన్ ప్రకటించకముందే.. కస్టమర్లు ఉచిత 4G యాక్సెస్ను పొందారు. (REUTERS)
(5 / 6)
ఇందుకోసం కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని జియో తెలిపింది. మీరు ఇదే ప్రాంతంలో ఉన్నట్లయితే మీ 5G ఫోన్.. కొత్త 5G నెట్వర్క్ని అందుకుంటుంది.(HT Photo)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు