Lokesh Yatra In Pictures కుప్పం నుంచి యువగళం యాత్రను ప్రారంభించిన లోకేష్…
- టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైంది. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ లోకేష్ యాత్రప్రారంభించారు. వరద రాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన లోకేష్ ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నటుడు తారక రత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్తో పాటు పాదయాత్ర చేస్తూ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బెంగుళూరు తరలించారు.
- టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైంది. భారీగా తరలి వచ్చిన అభిమానుల నడుమ లోకేష్ యాత్రప్రారంభించారు. వరద రాజ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన లోకేష్ ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నటుడు తారక రత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్తో పాటు పాదయాత్ర చేస్తూ సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో బెంగుళూరు తరలించారు.
ఇతర గ్యాలరీలు