
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుందని నిలదీశారు.



