నాగ్ పూర్ లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. 75 ఏళ్లు నిండిన తర్వాత పక్కకు తప్పుకొని ఇతరులకు మార్గం సుగమం చేయాలన్నారు.