andhra-pradesh-news News, andhra-pradesh-news News in telugu, andhra-pradesh-news న్యూస్ ఇన్ తెలుగు, andhra-pradesh-news తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  andhra pradesh news

Latest andhra pradesh news Photos

<p>శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.&nbsp;</p>

AP TS Weather Updates : నిప్పుల కొలిమిగా ఏపీ, తెలంగాణ - రికార్డు స్థాయిలో నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Friday, May 3, 2024

<p>వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని &nbsp; సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.</p>

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Friday, May 3, 2024

<p>హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, 14,014 మంది 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు ఉన్నారని సీఈవో వెల్లడించారు.</p>

Vote From Home : ఏపీ ఎన్నికలు - రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'హోం ఓటింగ్ '

Thursday, May 2, 2024

<p>మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు &nbsp;అద్భుతాలు సృష్టిస్తారని, &nbsp;ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు &nbsp;భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.</p>

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

<p>పాలిటెక్నిక్ &nbsp;డిప్లొమా &nbsp;కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 442 పరీక్షా కేంద్రాలలో ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.&nbsp;</p>

AP Polycet 2024 Key : ప్రశాంతంగా ముగిసిన ఏపీ పాలిసెట్, ఈ నెల 30న ప్రాథమిక కీ విడుదల

Saturday, April 27, 2024

<p>తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. &nbsp;రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.&nbsp;</p>

TS Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!

Friday, April 26, 2024

<p>నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.</p>

AP Telangana Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం - ఎంత మంది వేశారంటే..?

Thursday, April 25, 2024

<p>తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.</p>

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 25, 2024

<p>ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. &nbsp;</p>

AP Heat Wave : ఏపీ ప్రజలకు అలర్ట్, రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు- 154 మండలాల్లో వడగాల్పులు

Wednesday, April 24, 2024

<p>జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు.&nbsp;</p>

Pawan Kalyan Affidavit : పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్- ఆస్తులు రూ.114 కోట్లు, ట్యాక్స్ లు రూ.73 కోట్లు

Tuesday, April 23, 2024

<p>పిఠాపురం నియోజక వర్గం నుంచి పవన్ ...తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది. ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడినట్లు జనసేన ప్రకటించింది. &nbsp; తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తామని జనసేన ప్రకటించింది. &nbsp; &nbsp;</p>

Pawan Kalyan : రేపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్-తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

Monday, April 22, 2024

<p>నిర్ణీత సమయంలోనే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఒరిజినల్ పత్రాలను అందజేసే దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు.</p>

AP SSC Mark Memos 2024 : ఆ తేదీ నుంచే ఏపీ టెన్త్ 'షార్ట్ మెమోలు' - విద్యాశాఖ కీలక ప్రకటన

Monday, April 22, 2024

<p>ఏపీ టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.</p>

AP SSC Supplementary Exams 2024 : విద్యార్థులకు అలర్ట్... మే 24 నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, వివరాలివే

Monday, April 22, 2024

<p>ఏపీ, తెలంగాణలో ఓవైపు ఎండల దంచికొడుతున్నాయి. కానీ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి.&nbsp;</p>

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! తగ్గిన వడగాలుల తీవ్రత, మరో 3 రోజులు వర్షాలు...!

Monday, April 22, 2024

<p>అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.</p>

Tirumala Vasanthotsavalu 2024 : అత్యంత వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు - ఇవిగో ఫొటోలు

Sunday, April 21, 2024

<p>అన్నం తినడంలేదనో, తరచూ ఏడుస్తున్నారనో...చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇస్తున్నారు. అలా అలవాటైన సెల్ ఫోన్ పిల్లలపై విపరీత ప్రభావాలు చూపుతోంది. ఈ విషయాన్ని వైద్యులే స్పష్టం చేస్తున్నారు. విపరీతంగా సెల్ ఫోన్ వినియోగించడంతో కొన్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.&nbsp;</p>

Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు

Sunday, April 21, 2024

<p>పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయొద్దని కోరారు. &nbsp;కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయొద్దని కోరారు. పూలు జల్లినప్పుడు పవన్ కల్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన నాయకులు, అభిమానులను విజ్ఞప్తి చేశారు.&nbsp;</p>

Pawan Kalyan : పవన్ కు తరచూ జ్వరం, కారణమేంటో చెప్పిన జనసేన-గజమాలలు, కరచాలనాలు వద్దని విజ్ఞప్తి

Saturday, April 20, 2024

<p>శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు.&nbsp;</p>

Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం

Wednesday, April 17, 2024

<p>ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.</p>

Vontimitta Brahmotsavalu 2024 : ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Wednesday, April 17, 2024

<p>ఇక ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.&nbsp;</p>

TS AP Weather Updates : మళ్లీ భానుడి భగభగలు - తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్..!

Wednesday, April 17, 2024