Bharat Jodo yatra Jammu : జమ్ముకశ్మీర్లో జనసందోహం మధ్య భారత్ జోడో యాత్ర..
- Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
- Bharat Jodo yatra enters Jammu and Kashmir : కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. చివరి దశకు చేరుకుంది! రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ యాత్ర గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించింది. జమ్ముకశ్మీర్కు వస్తే.. తన సొంతింటికి తిరిగివచ్చిన అనుభూతి లభిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
(2 / 6)
జమ్ములోకి యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఇది. విపక్ష నేతలు హాజరయ్యారు.(INC Congress)
(4 / 6)
‘మేము కూడా మీతో కలిసి నడుస్తాము’ అని.. భారత్ జోడో యాత్రలో పాల్గొంటామంటూ యువత ప్లకార్డులు ప్రదర్శించారు.(INC Congress)
ఇతర గ్యాలరీలు