Budget 2022 | కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లు.. ధాన్యం సేకరణకు రూ.2.37 లక్షల కోట్ల-400 more vande bharat trains to be introduced next fiscal year says fm nirmala sitaraman ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  400 More Vande Bharat Trains To Be Introduced Next Fiscal Year Says Fm Nirmala Sitaraman

Budget 2022 | కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లు.. ధాన్యం సేకరణకు రూ.2.37 లక్షల కోట్ల

HT Telugu Desk HT Telugu
Feb 01, 2022 11:53 AM IST

2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ANI)

న్యూఢిల్లీ: ఇందులో భాగంగా కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నాలుగు ప్రదేశాల్లో మల్టీ-మోడల్‌ పార్కుల ఏర్పాటు కోసం కాంట్రాక్టులు పిలవనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో 100 పీఎం గతి శక్తి టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ధాన్యం సేకరణ కోసం బడ్జెట్‌లో రూ.2.37 లక్షల కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం