రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం మోదీతోనే అవుతుందా? భారత్లో పర్యటించనున్న పుతిన్, జెలెన్స్కీ!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ తీసుకున్నప్పటీకీ ఇంకా యుద్ధంపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఆ ఇరు దేశాల అధినేతలు భారత్ పర్యటనకు వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
“రెండు వారాల్లో..” జెలెన్స్కీతో భేటీ అనంతరం రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఎలాంటి ఒప్పందం కుదరలేదు.. కేవలం చర్చలతోనే ముగిసిన ట్రంప్, పుతిన్ భేటీ!
వాళ్లిద్దరి మీటింగ్ సరిగా జరగకపోతే.. భారత్పై సుంకాలు మరింత పెరుగుతాయి : అమెరికా ట్రెజరీ సెక్రటరీ
ట్రంప్తో భేటీకి పుతిన్ ఓకే.. ఆగస్టు 15న చర్చలు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా?