
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీనిపై భక్తులు, బీజేపీ నాయకుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. భీమేశ్వరాలయం వద్ద అధికారులు ప్రత్యామ్నాయ సౌకర్యాలను ఏర్పాటు చేశారు.



