ఏపీ జిల్లా కోర్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా 230 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 13 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు షురూ అవుతాయి.