
Kashi and Mathura: అయోధ్యలో వివాదాస్పద మసీదు ప్రాంగణంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా నిర్ధారించడానికి తవ్వకాలు జరపాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ ఉమాభారతి గుర్తు చేశారు. కానీ, కాశీ, మథురలో గతంలో ఆలయాలు ఉన్నట్లుగా ఇప్పటికే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ఆమె వివరించారు.



