government-of-india News, government-of-india News in telugu, government-of-india న్యూస్ ఇన్ తెలుగు, government-of-india తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  government of india

Latest government of india Photos

<p>అవయవదానం చేసిన మహిళ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న ఎయిమ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ డాక్టర్ శాంత సింగ్‌, శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్యులు</p>

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో జీవన్మృతురాలి అవయవ దానం.. ఎయిమ్స్‌ సిబ్బంది ఘన నివాళులు

Wednesday, February 19, 2025

రిపబ్లిక్ డే పరేడ్ 2025 కోసం రాంచీలో పూర్తి డ్రెస్ రిహార్సల్స్ సందర్భంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బృందం కవాతు నిర్వహించింది.

Republic Day 2025: రిపబ్లిక్ డే 2025 వేడుకలకు సిద్ధమవుతున్న భారతదేశం

Friday, January 24, 2025

<p>పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ఆధునీకరణకు భారత ప్రభుత్వం రూ .1,435 కోట్ల పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. ప్రభుత్వ సంస్థల&nbsp;</p><p>అన్ని డిజిటల్ వ్యవస్థలలో పాన్ ను "కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్"గా మార్చడం దీని లక్ష్యం. ఇది పన్ను చెల్లింపుదారులకు మరింత మెరుగైన సేవలు అందించనుంది.</p>

QR code PAN: పాన్ కార్డులపై క్యూఆర్ కోడ్; అంతా మళ్లీ కొత్తగా పాన్ కార్డ్ తీసుకోవాలా?

Tuesday, November 26, 2024

<p>అర్హులైన అభ్యర్థులు&nbsp;<a target="_blank" href="https://pminternship.mca.gov.in/">https://pminternship.mca.gov.in</a> వెబ్‌సైట్‌ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారు ప్రభుత్వం నుంచి నెలవారీగా రూ.4,500, కంపెనీ నుంచి రూ.500 స్టైఫండ్ అందుకుంటారు. అలాగే రూ.6,000 వన్-టైమ్ గ్రాంట్‌కు కూడా అర్హులవుతారు.&nbsp;</p>

PM Internship Scheme 2024 : నెలకు రూ.5 వేల స్టైఫండ్ - పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ కు ఇవాళే చివరి తేదీ..!

Friday, November 15, 2024

<p>మంగళగిరి ఎయిమ్స్‌కు 9కి.మీ దూరంలో ఉన్న నూతక్కిలో రోగి &nbsp;బ్లడ్ శాంపుల్స్‌ తీసుకుంటున్న డ్రోన్. ఎయిమ్స్ వైద్య సేవల్లో డ్రోన్లను లాంఛనంగా ప్రశేశపెట్టారు. మంగళవారం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.&nbsp;</p>

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్‌ సేవల్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Wednesday, October 30, 2024

<p>7వ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం 2016 జనవరి 1న అమల్లోకి తెచ్చింది. అప్పట్లో అంతర్జాతీయ కార్మిక సంఘం నిబంధనలు, డాక్టర్ ఎక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నెలవారీ కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. కనీస వేతనాన్ని రూ.18 వేలు మాత్రమే ఉంచారు. &nbsp;</p>

DA hike : డీఏ పెంపు.. ఆశించిన దాని కన్నా ఈసారి తక్కువే! కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​ తప్పదా?

Monday, September 2, 2024

<p>ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ అభివృద్ధిలో ఎంతో కీల‌క‌మైన, యీ ప్రాంతానికి గుండెకాయ వంటి భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్వ‌హ‌ణ సంస్థ జి.ఎం.ఆర్‌. సంస్థ ప్ర‌తినిధుల‌ను కోరారు.&nbsp;</p>

Bhogapuram Airport: 2026కల్లా అందుబాటులోకి రానున్న భోగాపురం విమానాశ్రయం, పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడ

Wednesday, July 10, 2024

<p>అమేఠీ నుంచి ఓడిపోయిన స్మృతీ ఇరానీ.. మోదీ 3.0 కేబినెట్​లో చోటు దక్కించుకోరని టాక్​ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఆమె మహిళా, శిశు మంత్రిగా పనిచేశారు.</p>

మోదీ 3.0 కేబినెట్​ నుంచి స్మృతీ ఇరానీ, అనురాగ్​ ఠాకూర్​ ఔట్​..!

Sunday, June 9, 2024

<p>ఇప్పటివరకు గ్రాట్యిటూ గరిష్ట పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే ఇకపై గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.25 లక్షలకు పెరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యుటీకి సంబంధించిన నిబంధనలను మారుస్తూ కొద్ది నెలల క్రితం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.</p>

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. గ్రాట్యుటీ లిమిట్​ పెంపుతో పాటు అనేక బెనిఫిట్స్ అమలు..

Monday, May 6, 2024

<p>మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం &nbsp;ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.</p>

Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు

Saturday, March 30, 2024

<p>పాస్‌పోర్టు పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టింది హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం. సామాజిక మాధ్యమాల ఆధారంగా కూడా సమస్యలను స్వీకరిస్తోంది. ఈ మేరకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.</p>

Passport Queries : పాస్‌పోర్టు ఇబ్బందులా..? కార్యాలయానికి వెళ్లకుండానే సత్వర పరిష్కారం - ఈ కొత్త సేవలు చూడండి

Saturday, February 17, 2024

<p>కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలవారీ ‘బేసిక్ పే’ రూ.18,000 అనుకుందాం. 42 శాతం డీఏ ఆధారంగా, వారు ప్రస్తుతం నెలకు డియర్‌నెస్ అలవెన్స్‌గా రూ. 7,560 పొందుతున్నారు. డీఏ మొత్తం 46 శాతానికి పెరిగితే, వారికి డియర్‌నెస్ అలవెన్స్‌గా నెలకు రూ. 8,280 లభిస్తుంది.</p>

DA to central staff: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఎంత ఉండబోతోంది?

Tuesday, October 17, 2023

<p>కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆగస్టు 6వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇక నాంపల్లి స్టేషన్ లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.</p>

Nampally Railway Station : సరికొత్త హంగులతో 'నాంపల్లి' రైల్వేస్టేషన్.. రూ. 309 కోట్లతో ఆధునికీకరణ

Saturday, August 5, 2023

<p>సంబంధిత పోస్ట్​ చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతోందని అభిప్రాయపడుతున్నారు.</p>

ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!

Monday, July 31, 2023

<p>శ్రీనగర్ లోని లాల్ చౌక్ ప్రాంతం సహా పలు కీలక ప్రాంతాల్లో ఎన్ఎస్జీ కమాండోలు ఇప్పటికే మోహరించారు.</p>

NSG commandos security drill: కశ్మీర్లో ఎన్ఎస్జీ కమాండోల సెక్యూరిటీ డ్రిల్స్

Thursday, May 18, 2023

<p>&lt;p&gt;German Chancellor Olaf Scholz: జర్మనీ ఛాన్సెలర్ ఒలాఫ్ షోల్స్. తో భారత ప్రధాని నరేంద్ర మోదీ</p>

German Chancellor arrives: భారత్ లో జర్మనీ ఛాన్సెలర్ అధికారిక పర్యటన

Saturday, February 25, 2023

<p>భారతదేశం నుండి 100 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యల కోసం టర్కీకి పంపారు. అంతేకాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన విమానం మందులు, డ్రిల్లింగ్ మిషన్లు, ఇతర అవసరమైన వస్తువులతో టర్కీకి వెళ్లింది.</p>

టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం

Tuesday, February 7, 2023

<p>నూతన పార్లమెంట్​ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్​లో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.</p>

New Parliament building photos : నూతన పార్లమెంట్ భవనం​ ఎలా ఉంటుందో చూశారా?

Saturday, January 21, 2023

<p>ఫిబ్రవరి 1న బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​. ఈ దఫా బడ్జెట్​పై ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. భారీగా పెరిగిపోతున్న ధరల నుంచి ఏదైనా ఉపశమనం లభించే విధంగా వార్త ఉంటుందా? అని మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు మీమ్స్​ వైరల్​గా మారాయి.</p>

Budget 2023 : బడ్జెట్​ 2023పై మీమ్స్​.. మామూలుగా లేవుగా!

Tuesday, January 17, 2023

<p>‘డిజిటల్ ఇండియా’లో భాగంగా గత సంవత్సరం పేపర్ లెస్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను పొందుపర్చిన ట్యాబ్ ను జాతీయ చిహ్నాన్ని ముద్రించిన ఎరుపు రంగు కేస్ లో&nbsp;పెట్టుకుని తీసుకువచ్చారు.&nbsp;</p>

Union Budget 2023: బడ్జెట్ బ్రీఫ్ కేస్ చరిత్ర క్లుప్తంగా ఈ చిత్రాల్లో..

Saturday, January 14, 2023