Tripura Elections 2023: త్రిపురలో పోలింగ్ దృశ్య మాలిక..
- Tripura Elections 2023: త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకే 69.96% వరకు పోలింగ్ నమోదైంది.
- Tripura Elections 2023: త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకే 69.96% వరకు పోలింగ్ నమోదైంది.
(1 / 8)
Tripura Elections 2023: ఓటరు గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరిన త్రిపుర ఓటర్లు(PTI)
(2 / 8)
Tripura Elections 2023: ఓటు వేయడానికి అగర్తలలో పోలింగ్ బూత్ కు వచ్చిన మాజీ సీఎం, సీపీఎం నేత మానిక్ సర్కార్(PTI)
(3 / 8)
Tripura Elections 2023: బిడ్డను వీపునకు కట్టుకుని, బాధ్యతాయుత పౌరురాలిగా ఓటేసి వెళ్తున్న త్రిపుర మహిళ.(PTI)
(4 / 8)
Tripura Elections 2023: పశ్చిమ త్రిపురలోని ప్రతాప్ గఢ్ లో ఓటేయడానికి వచ్చి, తమ ఓటరు ఐడీ కార్డులను చూపుతున్న ట్రాన్స్ జెండర్లు.(PTI)
(5 / 8)
Tripura Elections 2023: మిజోరం కు చెందిన బ్రు కమ్యూనిటీ ప్రజలు (Mizoram's Bru community). వీరు త్రిపురలో సెటిల్ అయ్యారు. వీరికి ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు లభించింది. దాంతో, ఓటు వేసేందుకు బారులు తీరారు.(PTI)
(6 / 8)
Tripura Elections 2023: త్రిపురలో మొత్తం 28.13 లక్షల ఓటర్లున్నారు. వారి కోసం మొత్తం 3,337 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు.(PTI)
(7 / 8)
Tripura Elections 2023: చంటి పిల్లలతో ఓటేసేందుకు వచ్చిన మహిళాఓటర్లు. ఉత్తర త్రిపురలోని దమ్చారాలోని ఒక పోలింగ్ బూత్ లోనిదీ దృశ్యం.(PTI)
ఇతర గ్యాలరీలు