Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర-mehbooba mufti joins rahul gandhi in bharat jodo yatra as it resumes from j k s awantipora ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mehbooba Mufti Joins Rahul Gandhi In Bharat Jodo Yatra As It Resumes From J-k's Awantipora

Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర

Jan 28, 2023, 02:16 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 28, 2023, 02:16 PM , IST

  • Bharat Jodo Yatra in Jammu and kashmir : జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర.. పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. శనివారం అవంతిపొరాలో యాత్రను ప్రారంభించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. జమ్ముకశ్మీర్​ కీలక నేత మెహ్​బూబా ముఫ్తీ.. యాత్రలో పాల్గొన్నారు. రాహుల్​ గాంధీతో కలిసి నడిచారు.

భద్రతా కారణాలతో.. భారత్​ జోడో యాత్ర శుక్రవారం నిలిచిపోయింది. శనివారం ఉదయం అవంతిపొరాలోని చేర్​సూ గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది.

(1 / 6)

భద్రతా కారణాలతో.. భారత్​ జోడో యాత్ర శుక్రవారం నిలిచిపోయింది. శనివారం ఉదయం అవంతిపొరాలోని చేర్​సూ గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది.(INC Congress)

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.

(2 / 6)

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.(INC Congress)

పుల్వామా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ. 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్​పీఎప్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

(3 / 6)

పుల్వామా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ. 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్​పీఎప్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.(INC Congress)

జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర విజయవంతమైందని చెబుతూ.. కాంగ్రెస్​ చేసిన ట్వీట్​

(4 / 6)

జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర విజయవంతమైందని చెబుతూ.. కాంగ్రెస్​ చేసిన ట్వీట్​(INC Congress)

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచిన పీడీపీ చీఫ్​ మెహ్​బూబా ముఫ్తీ.

(5 / 6)

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. రాహుల్​ గాంధీతో కలిసి నడిచిన పీడీపీ చీఫ్​ మెహ్​బూబా ముఫ్తీ.(ANI)

యాత్రకు తరలివచ్చిన ప్రజలు. పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతున్న యాత్ర.

(6 / 6)

యాత్రకు తరలివచ్చిన ప్రజలు. పటిష్ట బందోబస్తు మధ్య జరుగుతున్న యాత్ర.(INC Congress)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు