Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్లో భారత్ జోడో యాత్ర
- Bharat Jodo Yatra in Jammu and kashmir : జమ్ముకశ్మీర్లో భారత్ జోడో యాత్ర.. పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. శనివారం అవంతిపొరాలో యాత్రను ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. జమ్ముకశ్మీర్ కీలక నేత మెహ్బూబా ముఫ్తీ.. యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
- Bharat Jodo Yatra in Jammu and kashmir : జమ్ముకశ్మీర్లో భారత్ జోడో యాత్ర.. పటిష్ట భద్రత మధ్య కొనసాగుతోంది. శనివారం అవంతిపొరాలో యాత్రను ప్రారంభించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. జమ్ముకశ్మీర్ కీలక నేత మెహ్బూబా ముఫ్తీ.. యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
(1 / 6)
భద్రతా కారణాలతో.. భారత్ జోడో యాత్ర శుక్రవారం నిలిచిపోయింది. శనివారం ఉదయం అవంతిపొరాలోని చేర్సూ గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది.(INC Congress)
(2 / 6)
భారత్ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్ గాంధీ.(INC Congress)
(3 / 6)
పుల్వామా జిల్లాలోకి ప్రవేశించిన అనంతరం వీర సైనికులకు పుష్పాంజలి ఘటించారు రాహుల్ గాంధీ. 2019లో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎప్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.(INC Congress)
(4 / 6)
జమ్ముకశ్మీర్లో భారత్ జోడో యాత్ర విజయవంతమైందని చెబుతూ.. కాంగ్రెస్ చేసిన ట్వీట్(INC Congress)
(5 / 6)
భారత్ జోడో యాత్రలో భాగంగా.. రాహుల్ గాంధీతో కలిసి నడిచిన పీడీపీ చీఫ్ మెహ్బూబా ముఫ్తీ.(ANI)
ఇతర గ్యాలరీలు