Lok sabha elections 2024: మరో రెండు రోజుల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్; అభ్యర్థుల ప్రచార చిత్రాలు-lok sabha 2nd phase election campaign is in full swing the road to election 2024 in photos april 23 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lok Sabha 2nd Phase Election Campaign Is In Full Swing. The Road To Election 2024 In Photos: April 23

Lok sabha elections 2024: మరో రెండు రోజుల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్; అభ్యర్థుల ప్రచార చిత్రాలు

Apr 23, 2024, 07:51 PM IST HT Telugu Desk
Apr 23, 2024, 07:51 PM , IST

2024 లోక్ సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 26వ తేదీన జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పోలింగ్ కోసం అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ పార్టీల అభ్యర్థుల తరపున నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.లా

పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి

(1 / 8)

పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి(PTI)

జార్ఖండ్ లోని ఖుంటిలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ ముండాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బిర్సా ముండా వారసుడితో జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్ 

(2 / 8)

జార్ఖండ్ లోని ఖుంటిలో కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ ముండాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో బిర్సా ముండా వారసుడితో జార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్ (PTI)

కేరళలోని వయనాడ్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

(3 / 8)

కేరళలోని వయనాడ్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(ANI)

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన బహిరంగ సభలో  పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి

(4 / 8)

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన బహిరంగ సభలో  పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి(PTI)

బీహార్ లోని పూర్ణియాలో రోడ్ షోలో పాల్గొన్న పూర్ణియా లోక్ సభ స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్.

(5 / 8)

బీహార్ లోని పూర్ణియాలో రోడ్ షోలో పాల్గొన్న పూర్ణియా లోక్ సభ స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్.(ANI)

తెలంగాణలోని భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్

(6 / 8)

తెలంగాణలోని భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్(PTI)

రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సన్మానించిన బీజేపీ నేతలు 

(7 / 8)

రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సన్మానించిన బీజేపీ నేతలు (PTI)

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ

(8 / 8)

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు