Indian Navy New Flag : ఛత్రపతి శివాజీ రాజముద్రతో మెరిసిన భారత నౌకాదళం జెండా..
- శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.
- శుక్రవారం జరిగిన విమాన వాహక నౌక విక్రాంత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని.. నేవీ కొత్త డెక్ను ఆవిష్కరించారు. ఈ కొత్త జెండా శివాజీ మహారాజ్ ముద్రతో రూపొందించారు. అంతకుముందు సెయింట్ జార్జ్ శిలువ నమూనాలో ఉన్న జెండాను భారత నౌకాదళం ఉపయోగించేది.
(1 / 4)
1950 నుంచి భారత నౌకాదళం జెండా రంగులు, నమూనాలు నాలుగు సార్లు మారాయి. ఈసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర చిహ్నన్నీ,, నావికా జెండాపై ముద్రించారు.
(2 / 4)
గతంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో భారత నావికాదళ జెండాను ఒకసారి మార్చారు. ఆ సమయంలో కూడా రెడ్ 'క్రాస్' తీసేశారు. అయితే.. 2004లో రెడ్ క్రాస్ తిరిగి జెండాపైకి వచ్చింది.
(3 / 4)
నావికాదళం గతంలో ఉపయోగించే జెండా తెలుపు రంగులో ఉండేది. దానిపై ఎరుపు రంగు 'క్రాస్' గుర్తు ఉంది. ఆ ఎర్ర 'శిలువ' మధ్యలో భారతదేశ జాతీయ చిహ్నం అశోకస్తంభం ఉండేది. జెండాకు ఎడమవైపు మూలలో భారతదేశ జాతీయ జెండా ఉండేది.
ఇతర గ్యాలరీలు