Janasena Pawan Kalyan : గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటన
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ నగరం జిల్లా గుంకలాంలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నిర్మిస్తున్న కాలనీలలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్కు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు.
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయ నగరం జిల్లా గుంకలాంలో పర్యటిస్తున్నారు. జగనన్న ఇళ్లు, పేదలకు కన్నీళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు నిర్మిస్తున్న కాలనీలలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో పవన్ కళ్యాణ్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్కు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు.
(1 / 9)
జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలిస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు.
(3 / 9)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటిస్తున్నారు. 'జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
(6 / 9)
గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు.
(7 / 9)
సింహాచలం భూముల సమస్యను పరిష్కారానికి చొరవ చూపాలంటూ పలువురు నేతలు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. పవన్ వారికి మద్దతు ప్రకటించారు.
(8 / 9)
గుంకలాంలో జగనన్న కాలనీని పవన్ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు.
ఇతర గ్యాలరీలు