రాజస్థాన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 13 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి అంతకుముందు ఈ ఘనత సాధించిన కేఎల్ రాహుల్ను అధిగమించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో వేగవంతమైన అర్ధశతకాలు చేసిన టాప్ ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం.