తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు రాజమండ్రిలో ప్రారంభమైంది . ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు.రెండ్రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పలు తీర్మానాలపై చర్చించనున్నారు.