తినేముందు మామిడి పండ్లు నీళ్లలో నానబెట్టాల్సిందే

pixabay

By Haritha Chappa
Apr 03, 2024

Hindustan Times
Telugu

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. టేస్టీ మామిడి పండ్లు కోసం ఎదురు చూసే వారు వాటిని తినే పద్ధతి కూడా తెలుసుకోండి.

pixabay

మామిడి పండ్లు తినడానికి ముందు కనీసం అరగంట సేపు నీళ్లలో నానబెట్టాలి. 

pixabay

మామిడి పండ్లలో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. నీళ్లలో నానబెట్టడం వల్ల ఈ ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది.

pixabay

ఎప్పుడైతే మామిడి పండు నీటిలో నానుతుంటే అది వేడి చేసే అవకాశం తగ్గుతుంది.

pixabay

ఇలా నీటిలో నానబెట్టుకుని తింటే మామిడి పండ్లు ఎన్ని తిన్నా వేడి చేయదు. 

pixabay

అరగంటసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల మామిడి తొక్కపై ఉన్న నూనె తొలగిపోతుంది. ఆ నూనె వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉండదు.

pixabay

మామిడి పండ్లపై కనిపించని సూక్ష్మ క్రిములు ఉంటాయి. నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ క్రిములు తొలగిపోతాయి. 

pixabay

ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి పండ్లను కచ్చితంగా నీళ్లలో నానబెట్టాకే తినాలి. 

pixabay

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels