కరీంనగర్ నుంచి తిరుమల, కాణిపాకం టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ట్రిప్

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Dec 29, 2023

Hindustan Times
Telugu

'సప్తగిరి' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది IRCTC టూరిజం. ఈ టూర్‌లో కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాలు కవర్ అవుతాయి.

image credit to unsplash

జనవరి 11, 2024వ  తేదీన తిరుమల టూర్ అందుబాటులో ఉంది. ప్రతి గురువారం ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. 

image credit to unsplash

కరీంనగర్ - తిరుమల టూర్ 3 రాత్రులు, 4 రోజుల ప్యాకేజీ .

image credit to unsplash

తొలిరోజు కరీంనగర్ నుంచి  రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. 

image credit to unsplash

సప్తగిరి టూర్ లో భాగంగా శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుమల, శ్రీకాళహస్తీ, తిరుచానూరు ఆలయాలను సందర్శిస్తారు.

image credit to unsplash

స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 7120 ధరగా నిర్ణయించారు.

image credit to unsplash

https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి కరీంనగర్ - తిరుమల టూర్ బుకింగ్ చేసుకోవచ్చు.

image credit to unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels