ఒళ్లు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు మింగేస్తారు ఎంతోమంది. ఇష్టం వచ్చినట్టు ఈ మాత్రలను వాడితే సమస్యలు తప్పవు.