ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
Unsplash
By Anand Sai
May 13, 2024
Hindustan Times
Telugu ఖర్జూరం నెయ్యిలో నానబెట్టి తింటే కఫ, వాత, పిత్త సమస్యలకు మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.
Unsplash
ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు సమతుల్య రక్తపోటును నిర్వహించడంలో , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Unsplash
మొత్తం జీవశక్తిని పెంచడంలో ఖర్జూరం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఖర్జూరం చాలా విలువైన ఔషధం.
Unsplash
ఇతర డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఖర్జూరంలో పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం పురాతన కాలం నుండి వైద్యంలో ఉపయోగించబడింది.
Unsplash
ఖర్జూరం నెయ్యిలో నానబెట్టి తింటే అనేక ఆరోగ్య సమస్యలకు మెడిసిన్లాగా పని చేస్తుంది.
Unsplash
నెయ్యి, ఖర్జూరం మిశ్రమం ఒత్తిడి, ఆందోళన, హృదయ స్పందనలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Unsplash
ఖర్జూరం ఎముకల దృఢత్వానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనితోపాటుగా మరిన్ని ప్రయోజనాల కోసం నెయ్యిల నానబెట్టిన ఖర్జూరం తినండి.
Unsplash
తలనొప్పి వచ్చినప్పుడు ఇలా చేస్తే త్వరగా తగ్గిపోతుంది
PEXELS
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి