విజయవాడలో ఆధునీకరించిన నిర్మల హృదయ భవన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు మంగళవారం ప్రారంబించారు. యాభై ఏళ్ల క్రితం విజయవాడ బందరు రోడ్డులో రాఘవయ్య పార్కు సమీపంలో అనాథలు, నిస్సహాయులైన వృద్ధుల కోసం మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్మల హృదయ భవన్ స్థాపించారు.