పసుపు వాటర్ ఎందుకు తాగాలి...? ఈ కారణాలు తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 18, 2025

Hindustan Times
Telugu

పసుపు నీళ్లు తాగితే చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా వేడి నీళ్లలో లేదా పాలలో పసుపు కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

image credit to unsplash

పసుపు నీళ్లు క్రమంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

image credit to unsplash

గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో చెంచా పసుపు వేసి కలిపి తీసుకోవచ్చు. ఈ నీటిలో కొంచెం తేనె, నిమ్మరసం జోడించి తాగితే మరింత మంచిది. 

image credit to unsplash

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో కొద్దిగా పసుపు కలిపి తాగితే మంట సమస్య తగ్గుతుంది. 

image credit to unsplash

రెగ్యులర్ వ్యాయామానికి ముందు నీటిలో అర చెంచా పసుపు వేసి తాగాలి. ఇది బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

పసుపులో ఉండే కుర్కుమిన్... వాపు, కీళ్లనొప్పుల సమస్యను తగ్గిస్తుంది. మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

పసుపు వాటర్ క్రమంగా తీసుకుంటే... చర్మం పొడిబారదు. యాంటీ ఏజింగ్‌ సిరప్‌లా పనిచేస్తుంది. చర్మం రంగు కూడా ప్రకాశవంతంగా మారుతుంది.

image credit to unsplash

పసుపు వాటర్ తీసుకుంటే... గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

image credit to unsplash

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels