200 కోట్ల బడ్జెట్‌లో డైరెక్టర్ మురుగదాస్‌తో టాలీవుడ్ హీరోయిన్ రుక్మిణి మూవీ!

By Sanjiv Kumar
Apr 11, 2025

Hindustan Times
Telugu

కన్నడ నటి, సప్తసాగరాలు దాటి సినిమాల  హీరోయిన్ రుక్మిణి వసంత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది.

ప్రస్తుతం రుక్మిణి వసంత్ తమిళ చిత్రం మద్రాసీలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా చేస్తున్న మద్రాసి సినిమాకు డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ చేస్తున్నాడు. అంటే అమరన్ మూవీ హీరో సరసన రుక్మిణి హీరోయిన్‌గా నటిస్తోంది.

సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ మద్రాసి సినిమా తెరకెక్కుతోంది. 

రుక్మిణి పలు కన్నడ చిత్రాల్లో నటించింది. శ్రీమురళితో కలిసి బాఘిర చిత్రంలో యాక్ట్ చేసింది.

శివరాజ్ కుమార్ నటించిన భైరథి రణగల్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ అలరించింది.

అంతేకాకుండా నిఖిల్ సరసన నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి వసంత్. ఇక మద్రాసి సినిమా నేపథ్యంలో రుక్మిణి గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

పిల్లలకు ఇష్టమైన వాటర్‌మిలన్ ఐస్‌క్రీమ్.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. చాలా ఈజీ!

Image Source From unsplash