భారతదేశంలో అత్యంత ఖరీదైన మామిడి పండ్ల ధర ఎంతో తెలుసా? కిలో రూ.3 లక్షలు.

Pinterest

By Sudarshan V
Apr 19, 2025

Hindustan Times
Telugu

వేసవికి, మామిడికి అవినాభావ సంబంధం. అయితే, కొన్ని రకాల మామిడి పండ్ల ను చూడగలం కానీ కొనలేం. అంత ఖరీదుంటాయి. అవేంటో ఇక్కడ  తెలుసుకుందాం.

Pinterest

సింధూరి మామిడి 

పాకిస్థాన్ లోని సింధ్ నుంచి వచ్చిన ఈ మామిడి తియ్యదనం, సువాసనలో ముందుంటుంది.

Pinterest

దీని పెద్ద పరిమాణం, ప్రకాశవంతమైన పసుపు రంగు దీని ప్రత్యేకత. దీని ధర కిలో రూ.3 వేల వరకు ఉంటుంది.

Pinterest

కోహిటూరు మామిడి 

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి వచ్చిన ఈ మామిడిని ఒకప్పుడు నవాబుల కోసం మాత్రమే పండించేవారు.

Pinterest

నేటికీ, ఇది అత్యంత రాయల్ మామిడి పండ్లలో ఒకటిగా లెక్కించ బడుతుంది. దీని ధర కేజీకి రూ.3,000 నుంచి రూ.12,000 వరకు ఉంటుంది. 

Pinterest

అల్ఫోన్సో మ్యాంగో 

మహారాష్ట్రలోని రత్నగిరి, కొంకణ్ ప్రాంతానికి చెందిన ఈ మామిడిని "కింగ్ ఆఫ్ మామిడి" అని పిలుస్తారు.

Pinterest

ఫైబర్ లేని గుజ్జు మరియు అద్భుతమైన రుచి దీని లక్షణాలు. దీని ధర కిలో రూ.1,500 వరకు ఉంటుంది. 

Pinterest

నూర్జహాన్ ఆమ్

గుజరాత్ లో పండే ఈ మామిడి ఒక అడుగు పొడవు, 3.5 కిలోల బరువు పెరుగుతుంది.

Pinterest

దీని రుచి పేరుకు తగ్గట్టుగానే రాయల్ గా ఉంటుంది. దీని ధర రూ.1,000 వరకు ఉంటుంది.

Pinterest

మియాజాకి మ్యాంగో

జపాన్ లోని మియాజాకి ప్రాంతంలో పండే ఈ మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తారు.

Pinterest

కిలో రూ. 3 లక్షలు మాత్రమేనట

భారతదేశంలో కూడా దీనిని కొంతమంది రైతులు పండిస్తారు. దీని ధర కిలోకు రూ.3 లక్షల వరకు ఉంటుంది. 

Pinterest

మీ శరీరాన్ని ఇలా డిటాక్స్ చేయండి

పడుకునే ముందు డిటాక్స్ కోసం 5 డ్రింక్స్