ఆపరేషన్​ సిందూర్​ : భారత్​ దాడి చేసిన 9 ఉగ్రవాద స్థావరాలు ఇవే..

HT

By Sharath Chitturi
May 07, 2025

Hindustan Times
Telugu

బహవల్​పూర్​, మర్కజ్​ సుభానల్లా : జేషే మహమ్మద్​ కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది.

HT

మురిడ్కే, మర్కజ్​ తైబ : లష్కరే తోయిబాకు మెయిన్​ సెంటర్​ ఇది. ఇక ఆయుధాల ట్రైనింగ్​ ఇస్తారు.

HT

టెహ్రాన్​ కలన్​, సర్జల్​ : డ్రోన్​ ఆపరేషన్స్​, ఆయుధాల స్మగ్లింగ్​కి జైషే మహమ్మద్​ దీని వాడుతుంది.

pixabay

భింబర్​, మర్కజ్​ అహ్లే హదిత్​ బర్నాలా : ఈ ఎల్​ఈటీ స్థావరం కేంద్రంగా భారత్​లోకి చొరబాట్లు జరుగుతాయి.

HT

కొట్లి, మర్కజ్​ అబ్బస్​ : జైషే మహమ్మద్​ ఆపరేటివ్స్​కి ఇది అడ్డా! ఇక్కడ దాడుల ప్లానింగ్​ జరుగుతుంది. 

pexels

 కొట్లి, మస్కర్​ రహీల్​ షాహిద్​ : హిజ్బుల్​ ముజాహిదీన్​ స్థావరం ఇది. ఆయుధాల శిక్షణ ఇస్తారు.

pexels

ముజాఫరాబాద్​, షవైయ్​ నల్లా క్యాంప్​ : ఇది కూడా ఒక ఎల్​ఈటీ క్యాంప్​

HT

ముజాఫరాబాద్​, మర్కజ్​ సైద్నా బిలాల్​ : చొరబాటుకు ముందు ఉగ్రవాదులు ఇక్కడ జీవిస్తారు.

HT

సైల్​కోట్​, మహ్​మూన జోయా ఫెసిలిటీ : ఈ హిజ్బుల్​ ముజాహిదీన్​ స్థావరం నుంచి జమ్ములోకి చొరబాట్లు జరుగుతాయి.

HT/ representative

ఖర్జూరం తింటే మగాళ్లు హీరోలు అయిపోతారు!