తెలంగాణలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఏడు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.