బంగాళాదుంపలను మెత్తగా ఉడకబెట్టి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
స్టవ్ మీద కళాయి పెట్టేి నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, కరివేపాకులు వేసి బంగాళాదుంపలు మెత్తగా మెదిపి వేయాలి.
శెనగ పిండిలో ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి పిండిలా కలపాలి. బంగాళాదుంప మిశ్రయాన్ని ఒక ముద్దలా చేసి దాన్ని శెనగ పిండిలో ముంచి నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వడా రెడీ అయినట్టే
వడను పావ్ కట్ చేసి మధ్యలో ఉంచి పుదీనా చట్నీతో ఆస్వాదించాలి. రుచి అద్భుతంగా ఉంటుంది.
జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.