విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ ఇండియా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. బాల్స్ తేడా పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం.