ఒడిశా రైలు ప్రమాదం.. చివరి క్షణాల్లో ఏం జరిగింది?

HT

By Sharath Chitturi
Jun 03, 2023

Hindustan Times
Telugu

శుక్రవారం రాత్రి  బాలాసోర్​లోని బహనాగ్​ స్టేషన్​కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

HT

అధికారుల ప్రకారం.. తొలుత బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పింది.

HT

అటువైపు వస్తున్న కోరమండల్​ ఎక్స్​ప్రెస్​.. పట్టాలు తప్పిన రైలు బోగీలను ఢీకొట్టింది.

HT

ఫలితంగా కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ బోగీలు పట్టాలు తప్పాయి.

HT

చివరికి కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ బోగీలు.. గూడ్స్​ రైలును ఢీకొట్టాయి.

HT

ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

HT

ఈ ఘటనలో మృతుల సంఖ్య 200 దాటింది. 900మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

HT

మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.

Image Credit Unsplash