IPL చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లో విరాట్ కోహ్లీ ముందున్నాడు. అతడు తన కెరీర్లో 6624 పరుగులు చేశాడు. అతడి తర్వాత ధావన్, వార్నర్, రోహిత్ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన టాప్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.